ప్రీ సమ్మర్ కు పోస్ట్ పోన్ అయిన భాగమతి
- November 16, 2017
బాహుబలి చిత్రం తో దేవసేన గా జాతీయ స్థాయి లో గుర్తింపు పొందిన అనుష్క , ప్రస్తుతం పిల్ల జెమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వం లో భాగమతి సినిమాలో నటిస్తుంది. ఇటీవలే షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ మూవీ , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. యూవీ క్రియేషన్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం గత కొంతకాలంగా గ్రాఫిక్స్ పనులు జరుపుకుంటూ వస్తుంది.
ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు తుది దశకు రావడం తో చిత్రాన్ని డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలనీ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేసారు.. కానీ అదే నెలలో నాగార్జున నిర్మించిన హలో సినిమా రిలీజ్ ఉండడం తో భాగమతి ని జనవరి కి పోస్ట్ పోన్ చేసారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ప్రీ సమ్మర్ కు పోస్ట్ పోన్ అయిందని వినిపిస్తొంది. మార్చి, ఏప్రియల్ మధ్యలో సరైన డేట్ చూసి భాగమతిని విడుదల చేయాలనీ చూస్తున్నారు.. ఒకవేళ అన్ని కుదిరితే ఫిబ్రవరి 9 న థియేటర్స్ లోకి తీసుకరావాలని చూస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









