ప్రీ సమ్మర్ కు పోస్ట్ పోన్ అయిన భాగమతి
- November 16, 2017
బాహుబలి చిత్రం తో దేవసేన గా జాతీయ స్థాయి లో గుర్తింపు పొందిన అనుష్క , ప్రస్తుతం పిల్ల జెమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వం లో భాగమతి సినిమాలో నటిస్తుంది. ఇటీవలే షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ మూవీ , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. యూవీ క్రియేషన్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం గత కొంతకాలంగా గ్రాఫిక్స్ పనులు జరుపుకుంటూ వస్తుంది.
ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు తుది దశకు రావడం తో చిత్రాన్ని డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలనీ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేసారు.. కానీ అదే నెలలో నాగార్జున నిర్మించిన హలో సినిమా రిలీజ్ ఉండడం తో భాగమతి ని జనవరి కి పోస్ట్ పోన్ చేసారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ప్రీ సమ్మర్ కు పోస్ట్ పోన్ అయిందని వినిపిస్తొంది. మార్చి, ఏప్రియల్ మధ్యలో సరైన డేట్ చూసి భాగమతిని విడుదల చేయాలనీ చూస్తున్నారు.. ఒకవేళ అన్ని కుదిరితే ఫిబ్రవరి 9 న థియేటర్స్ లోకి తీసుకరావాలని చూస్తున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







