ప్రీ సమ్మర్ కు పోస్ట్ పోన్ అయిన భాగమతి
- November 16, 2017
బాహుబలి చిత్రం తో దేవసేన గా జాతీయ స్థాయి లో గుర్తింపు పొందిన అనుష్క , ప్రస్తుతం పిల్ల జెమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వం లో భాగమతి సినిమాలో నటిస్తుంది. ఇటీవలే షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ మూవీ , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. యూవీ క్రియేషన్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం గత కొంతకాలంగా గ్రాఫిక్స్ పనులు జరుపుకుంటూ వస్తుంది.
ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు తుది దశకు రావడం తో చిత్రాన్ని డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలనీ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేసారు.. కానీ అదే నెలలో నాగార్జున నిర్మించిన హలో సినిమా రిలీజ్ ఉండడం తో భాగమతి ని జనవరి కి పోస్ట్ పోన్ చేసారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ప్రీ సమ్మర్ కు పోస్ట్ పోన్ అయిందని వినిపిస్తొంది. మార్చి, ఏప్రియల్ మధ్యలో సరైన డేట్ చూసి భాగమతిని విడుదల చేయాలనీ చూస్తున్నారు.. ఒకవేళ అన్ని కుదిరితే ఫిబ్రవరి 9 న థియేటర్స్ లోకి తీసుకరావాలని చూస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







