కోస్తాకు తప్పిన వాయుగుండం ముప్పు
- November 16, 2017
విశాఖపట్టణం: కోస్తా ప్రాంతానికి వాయుగుండం ముప్పు తప్పిందని విశాఖపట్టణంలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అయితే... ఈ వాయుగుండం 24 గంటల్లో బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే ఒడిశా తీరం దిశగా వాయుగుండం ఉందని, విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, గోపాల్పూర్కు దక్షిణంగా 123 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







