దిల్లీకి రానున్న ఒబామా
- November 16, 2017ఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా డిసెంబరు ఒకటో తేదీన దిల్లీ రానున్నారు. ఒబామా ఫౌండేషన్ నిర్వహిస్తున్న టౌన్హాల్ తరహా కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మతాలు, జాతులు, భాషల పరంగానే కాకుండా సాంస్కృతికంగానూ భిన్నమైన దేశంగా భారత్ నిలుస్తుందని ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. యువత ఎక్కువగా ఉన్న భారతదేశంలో సానుకూల మార్పులు తీసుకువస్తే అది ప్రపంచం మొత్తానికి లబ్ధి కలిగిస్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ