దిల్లీకి రానున్న ఒబామా
- November 16, 2017
ఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా డిసెంబరు ఒకటో తేదీన దిల్లీ రానున్నారు. ఒబామా ఫౌండేషన్ నిర్వహిస్తున్న టౌన్హాల్ తరహా కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మతాలు, జాతులు, భాషల పరంగానే కాకుండా సాంస్కృతికంగానూ భిన్నమైన దేశంగా భారత్ నిలుస్తుందని ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. యువత ఎక్కువగా ఉన్న భారతదేశంలో సానుకూల మార్పులు తీసుకువస్తే అది ప్రపంచం మొత్తానికి లబ్ధి కలిగిస్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









