దిల్లీకి రానున్న ఒబామా
- November 16, 2017ఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా డిసెంబరు ఒకటో తేదీన దిల్లీ రానున్నారు. ఒబామా ఫౌండేషన్ నిర్వహిస్తున్న టౌన్హాల్ తరహా కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మతాలు, జాతులు, భాషల పరంగానే కాకుండా సాంస్కృతికంగానూ భిన్నమైన దేశంగా భారత్ నిలుస్తుందని ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. యువత ఎక్కువగా ఉన్న భారతదేశంలో సానుకూల మార్పులు తీసుకువస్తే అది ప్రపంచం మొత్తానికి లబ్ధి కలిగిస్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..