శంషాబాద్ విమానాశ్రయంలో కట్టుదిట్టమైన సెక్యూరిటీ
- November 17, 2017ట్రంప్ కూతురు హైదరాబాద్ రాక సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ టైట్ చేశారు. పది రోజుల ముందు నుంచే భద్రతా ఏర్పాట్లు పెంచేశారు. సిటీ పోలీసులతో పాటు ఆక్టోపస్, CISF బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే అమెరికా సీక్రెట్ సర్వీస్ పోలీసులు నగరానికి చేరుకొని ఇవాంకా పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు.
ఈ నెల 28 నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్లో జరిగే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ హాజరవుతున్నారు. 27 రాత్రికి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఇవాంకా టూర్ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బలగాలు, డాగ్ స్క్వాడ్లతో సోదాలు ముమ్మరం చేశారు. విమానాశ్రయంలో అణువణువూ తనిఖీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు