శంషాబాద్ విమానాశ్రయంలో కట్టుదిట్టమైన సెక్యూరిటీ
- November 17, 2017
ట్రంప్ కూతురు హైదరాబాద్ రాక సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ టైట్ చేశారు. పది రోజుల ముందు నుంచే భద్రతా ఏర్పాట్లు పెంచేశారు. సిటీ పోలీసులతో పాటు ఆక్టోపస్, CISF బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే అమెరికా సీక్రెట్ సర్వీస్ పోలీసులు నగరానికి చేరుకొని ఇవాంకా పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు.
ఈ నెల 28 నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్లో జరిగే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ హాజరవుతున్నారు. 27 రాత్రికి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఇవాంకా టూర్ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బలగాలు, డాగ్ స్క్వాడ్లతో సోదాలు ముమ్మరం చేశారు. విమానాశ్రయంలో అణువణువూ తనిఖీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







