అవార్డుల వివాదంపై బండ్ల గణేష్ స్పందన
- November 17, 2017అక్కినేని నాగార్జున-బాలకృష్ణకు మధ్య ఉన్న విభేదాల కారణంగానే అక్కినేని పేరిట ఉన్న నంది అవార్డును తీసేశారని సినీ నటుడు, చిత్ర నిర్మాత బండ్లగణేష్ ఆరోపించారు. 2014 నుంచి తొలగించిన 'అక్కినేని ఉత్తమ కుటుంబ కథా చిత్రం' అవార్డును మళ్లీ ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నంది అవార్డులపై టీవీ9 బిగ్ డిబేట్ లో అక్కినేని అవార్డు అంశం హాట్ టాపిక్ అయింది. తెలుగు చిత్ర సీమకు రెండు కళ్లలో ఒకటైన ఎఎన్నార్ చివరి సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'మనం' మూవీకి అవార్డు ఇవ్వకపోవడమంటే మనమంతా సిగ్గుతో తలదించుకోవాలి అంటూ గణేష్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు
- ఆపరేషన్ గాలంట్ నైట్ 3 పేరుతో నకిలీ లింక్లు..హెచ్చరిక
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..