అవార్డుల వివాదంపై బండ్ల గణేష్ స్పందన
- November 17, 2017
అక్కినేని నాగార్జున-బాలకృష్ణకు మధ్య ఉన్న విభేదాల కారణంగానే అక్కినేని పేరిట ఉన్న నంది అవార్డును తీసేశారని సినీ నటుడు, చిత్ర నిర్మాత బండ్లగణేష్ ఆరోపించారు. 2014 నుంచి తొలగించిన 'అక్కినేని ఉత్తమ కుటుంబ కథా చిత్రం' అవార్డును మళ్లీ ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నంది అవార్డులపై టీవీ9 బిగ్ డిబేట్ లో అక్కినేని అవార్డు అంశం హాట్ టాపిక్ అయింది. తెలుగు చిత్ర సీమకు రెండు కళ్లలో ఒకటైన ఎఎన్నార్ చివరి సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'మనం' మూవీకి అవార్డు ఇవ్వకపోవడమంటే మనమంతా సిగ్గుతో తలదించుకోవాలి అంటూ గణేష్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









