అవార్డుల వివాదంపై బండ్ల గణేష్ స్పందన
- November 17, 2017అక్కినేని నాగార్జున-బాలకృష్ణకు మధ్య ఉన్న విభేదాల కారణంగానే అక్కినేని పేరిట ఉన్న నంది అవార్డును తీసేశారని సినీ నటుడు, చిత్ర నిర్మాత బండ్లగణేష్ ఆరోపించారు. 2014 నుంచి తొలగించిన 'అక్కినేని ఉత్తమ కుటుంబ కథా చిత్రం' అవార్డును మళ్లీ ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నంది అవార్డులపై టీవీ9 బిగ్ డిబేట్ లో అక్కినేని అవార్డు అంశం హాట్ టాపిక్ అయింది. తెలుగు చిత్ర సీమకు రెండు కళ్లలో ఒకటైన ఎఎన్నార్ చివరి సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'మనం' మూవీకి అవార్డు ఇవ్వకపోవడమంటే మనమంతా సిగ్గుతో తలదించుకోవాలి అంటూ గణేష్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ