ఫిట్నెస్ ఛాలెంజ్: మెట్రో రైలునే లాగేశారు
- November 18, 2017_1511000686.jpg)
దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్లో భాగంగా 25 మంది ఆర్టిఎ (రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ) ఉద్యోగులు, 168 టన్నులు గల దుబాయ్ మెట్రో ట్రైన్ని 25 మీటర్ల మేర లాగేశారు. గతంలో దుబాయ్ పోలీసులు, ఇలాంటి ఫీట్నే చేశారు. 302 టన్నుల బరువు గల ఎ380 విమానాన్ని 100 మీటర్ల వరకు లాగి రికార్డు సృష్టించారు. ప్రతిరోజూ 30 నిమిషాల మేర, మొత్తంగా నెల రోజులపాటు.. అంటే 30 రోజులపాటు ఫిట్నెస్పై అవగాహనతో వ్యాయామం సహా పలు కసరత్తులు చేయాల్సిందిగా క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ 'ఛాలెంజ్'ని విసిరారు. ఈ ఛాలెంజ్తో దుబాయ్ మోస్ట్ యాక్టివ్ సిటీగా మారిపోయింది. నెల రోజులపాటు ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఫిట్నెస్లో భాగంగా.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష