ఫిట్నెస్ ఛాలెంజ్: మెట్రో రైలునే లాగేశారు
- November 18, 2017
దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్లో భాగంగా 25 మంది ఆర్టిఎ (రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ) ఉద్యోగులు, 168 టన్నులు గల దుబాయ్ మెట్రో ట్రైన్ని 25 మీటర్ల మేర లాగేశారు. గతంలో దుబాయ్ పోలీసులు, ఇలాంటి ఫీట్నే చేశారు. 302 టన్నుల బరువు గల ఎ380 విమానాన్ని 100 మీటర్ల వరకు లాగి రికార్డు సృష్టించారు. ప్రతిరోజూ 30 నిమిషాల మేర, మొత్తంగా నెల రోజులపాటు.. అంటే 30 రోజులపాటు ఫిట్నెస్పై అవగాహనతో వ్యాయామం సహా పలు కసరత్తులు చేయాల్సిందిగా క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ 'ఛాలెంజ్'ని విసిరారు. ఈ ఛాలెంజ్తో దుబాయ్ మోస్ట్ యాక్టివ్ సిటీగా మారిపోయింది. నెల రోజులపాటు ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఫిట్నెస్లో భాగంగా.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









