ఫిట్నెస్ ఛాలెంజ్: మెట్రో రైలునే లాగేశారు
- November 18, 2017
దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్లో భాగంగా 25 మంది ఆర్టిఎ (రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ) ఉద్యోగులు, 168 టన్నులు గల దుబాయ్ మెట్రో ట్రైన్ని 25 మీటర్ల మేర లాగేశారు. గతంలో దుబాయ్ పోలీసులు, ఇలాంటి ఫీట్నే చేశారు. 302 టన్నుల బరువు గల ఎ380 విమానాన్ని 100 మీటర్ల వరకు లాగి రికార్డు సృష్టించారు. ప్రతిరోజూ 30 నిమిషాల మేర, మొత్తంగా నెల రోజులపాటు.. అంటే 30 రోజులపాటు ఫిట్నెస్పై అవగాహనతో వ్యాయామం సహా పలు కసరత్తులు చేయాల్సిందిగా క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ 'ఛాలెంజ్'ని విసిరారు. ఈ ఛాలెంజ్తో దుబాయ్ మోస్ట్ యాక్టివ్ సిటీగా మారిపోయింది. నెల రోజులపాటు ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఫిట్నెస్లో భాగంగా.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









