ఫిట్నెస్ ఛాలెంజ్: మెట్రో రైలునే లాగేశారు
- November 18, 2017
దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్లో భాగంగా 25 మంది ఆర్టిఎ (రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ) ఉద్యోగులు, 168 టన్నులు గల దుబాయ్ మెట్రో ట్రైన్ని 25 మీటర్ల మేర లాగేశారు. గతంలో దుబాయ్ పోలీసులు, ఇలాంటి ఫీట్నే చేశారు. 302 టన్నుల బరువు గల ఎ380 విమానాన్ని 100 మీటర్ల వరకు లాగి రికార్డు సృష్టించారు. ప్రతిరోజూ 30 నిమిషాల మేర, మొత్తంగా నెల రోజులపాటు.. అంటే 30 రోజులపాటు ఫిట్నెస్పై అవగాహనతో వ్యాయామం సహా పలు కసరత్తులు చేయాల్సిందిగా క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ 'ఛాలెంజ్'ని విసిరారు. ఈ ఛాలెంజ్తో దుబాయ్ మోస్ట్ యాక్టివ్ సిటీగా మారిపోయింది. నెల రోజులపాటు ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఫిట్నెస్లో భాగంగా.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







