ఐదేళ్ళ భారత చిన్నారి అబుదాబీలో మృతి
- November 18, 2017
అబుదాబీలో ఐదేళ్ళ భారత చిన్నారి తీవ్రమైన జ్వరంతో ప్రాణాలు కోల్పోయింది. రయీసా అనే ఐదేళ్ళ బాలిక, అబుదాబీలోని మోడల్ స్కూల్లో కిండర్గార్టెన్ సెక్షన్లో విద్యాభ్యాసం చేస్తోంది. తల్లిదండ్రులకు ఆమె ఒకే ఒక్క కుమార్తె. కేరళలోని మలప్పురంకి చెందిన కుటుంబం, తమ బిడ్డను కోల్పోవడంతో కన్నీరు మున్నీరవుతోంది. మృతురాలి తండ్రి రఫి, బనియాస్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో క్యాపిటల్లో నివసిస్తున్నవారు అనేక అనారోగ్యాల బారినపడుతున్నారు. చిన్నారి రయీసా వారం రోజులపాటు జ్వరంతో బాధపడి, చివరికి మృత్యువాత పడింది.
తాజా వార్తలు
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!
- మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం







