ఐదేళ్ళ భారత చిన్నారి అబుదాబీలో మృతి
- November 18, 2017
అబుదాబీలో ఐదేళ్ళ భారత చిన్నారి తీవ్రమైన జ్వరంతో ప్రాణాలు కోల్పోయింది. రయీసా అనే ఐదేళ్ళ బాలిక, అబుదాబీలోని మోడల్ స్కూల్లో కిండర్గార్టెన్ సెక్షన్లో విద్యాభ్యాసం చేస్తోంది. తల్లిదండ్రులకు ఆమె ఒకే ఒక్క కుమార్తె. కేరళలోని మలప్పురంకి చెందిన కుటుంబం, తమ బిడ్డను కోల్పోవడంతో కన్నీరు మున్నీరవుతోంది. మృతురాలి తండ్రి రఫి, బనియాస్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో క్యాపిటల్లో నివసిస్తున్నవారు అనేక అనారోగ్యాల బారినపడుతున్నారు. చిన్నారి రయీసా వారం రోజులపాటు జ్వరంతో బాధపడి, చివరికి మృత్యువాత పడింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







