ఐదేళ్ళ భారత చిన్నారి అబుదాబీలో మృతి
- November 18, 2017
అబుదాబీలో ఐదేళ్ళ భారత చిన్నారి తీవ్రమైన జ్వరంతో ప్రాణాలు కోల్పోయింది. రయీసా అనే ఐదేళ్ళ బాలిక, అబుదాబీలోని మోడల్ స్కూల్లో కిండర్గార్టెన్ సెక్షన్లో విద్యాభ్యాసం చేస్తోంది. తల్లిదండ్రులకు ఆమె ఒకే ఒక్క కుమార్తె. కేరళలోని మలప్పురంకి చెందిన కుటుంబం, తమ బిడ్డను కోల్పోవడంతో కన్నీరు మున్నీరవుతోంది. మృతురాలి తండ్రి రఫి, బనియాస్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో క్యాపిటల్లో నివసిస్తున్నవారు అనేక అనారోగ్యాల బారినపడుతున్నారు. చిన్నారి రయీసా వారం రోజులపాటు జ్వరంతో బాధపడి, చివరికి మృత్యువాత పడింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









