యువకుడిపై అత్యాచారం కేసులో యువతి అరెస్ట్
- November 18, 2017
బెంగళూరులో 17 ఏళ్ల యువకుడిని కిడ్నాప్ చేయడంతో పాటు అత్యాచారం చేశారన్న అభియోగంపై 24 ఏళ్ల యువతిని పోలీసులు అదువులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన యువతికి భర్తతో పాటు ఇద్దరు పిల్లలున్నట్లు తెలుస్తోంది. బాధిత యువకుడు, యువతి ఇద్దరూ బెంగళూరులోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
అత్యాచారానికి పాల్పడిన యువతిపై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్ (లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. లైంగిక చర్య జరింగిందనే విషయంపై యువతీ, యువకులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడిపై బలాత్కారం చేసిన యువతి భర్త.. ఒక డ్రింకింగ్ వాటర్ సప్లయిర్గా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష