మల్టీ స్టారర్ మూవీలో నానీ.!
- November 18, 2017
'డీ ఫర్ దోపిడీ'తో నిర్మాతగా మారిన నానీ ఆ తరువాత ఏ సినిమాకీ నిర్మాణ సారథ్యం వహించలేదు. హీరోగానే తన హవాని కొనసాగిస్తున్నాడు.ఆల్రెడీ ఈ ఏడాది నిన్ను కోరి...నేను లోకల్ సినిమాతో హిట్ అందుకున్న నానీ...హ్యాట్రిక్ హిట్ కోసం పరుగులు తీస్తున్నాడు. ఎంసీఏ రిలీజ్ చేసి ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించాలని ఆశిస్తున్నాడు. అయితే ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్న నానీ మరోసారి నిర్మాత అవతారం ఎత్తనున్నాడట. ఈసారి నలుగురు పెద్ద హీరోల్ని ఒకే తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. దీన్ని ఓ ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంతో నానీ ఓ కొత్త దర్శకుడికి అవకాశమిస్తున్నాడు. అయితే నానీ ఈ సినిమాలో కనిపించడు. నలుగురిలో ఒకడిగా ఉంటడట. మరి ఆ నలుగురు ఎవరనేది మాత్రం సస్పెన్స్ అంటున్నాడు ఈ నేచురల్ నానీ.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







