మల్టీ స్టారర్ మూవీలో నానీ.!
- November 18, 2017
'డీ ఫర్ దోపిడీ'తో నిర్మాతగా మారిన నానీ ఆ తరువాత ఏ సినిమాకీ నిర్మాణ సారథ్యం వహించలేదు. హీరోగానే తన హవాని కొనసాగిస్తున్నాడు.ఆల్రెడీ ఈ ఏడాది నిన్ను కోరి...నేను లోకల్ సినిమాతో హిట్ అందుకున్న నానీ...హ్యాట్రిక్ హిట్ కోసం పరుగులు తీస్తున్నాడు. ఎంసీఏ రిలీజ్ చేసి ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించాలని ఆశిస్తున్నాడు. అయితే ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్న నానీ మరోసారి నిర్మాత అవతారం ఎత్తనున్నాడట. ఈసారి నలుగురు పెద్ద హీరోల్ని ఒకే తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. దీన్ని ఓ ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంతో నానీ ఓ కొత్త దర్శకుడికి అవకాశమిస్తున్నాడు. అయితే నానీ ఈ సినిమాలో కనిపించడు. నలుగురిలో ఒకడిగా ఉంటడట. మరి ఆ నలుగురు ఎవరనేది మాత్రం సస్పెన్స్ అంటున్నాడు ఈ నేచురల్ నానీ.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









