మల్టీ స్టారర్ మూవీలో నానీ.!
- November 18, 2017_1511012359.jpg)
'డీ ఫర్ దోపిడీ'తో నిర్మాతగా మారిన నానీ ఆ తరువాత ఏ సినిమాకీ నిర్మాణ సారథ్యం వహించలేదు. హీరోగానే తన హవాని కొనసాగిస్తున్నాడు.ఆల్రెడీ ఈ ఏడాది నిన్ను కోరి...నేను లోకల్ సినిమాతో హిట్ అందుకున్న నానీ...హ్యాట్రిక్ హిట్ కోసం పరుగులు తీస్తున్నాడు. ఎంసీఏ రిలీజ్ చేసి ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించాలని ఆశిస్తున్నాడు. అయితే ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్న నానీ మరోసారి నిర్మాత అవతారం ఎత్తనున్నాడట. ఈసారి నలుగురు పెద్ద హీరోల్ని ఒకే తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. దీన్ని ఓ ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంతో నానీ ఓ కొత్త దర్శకుడికి అవకాశమిస్తున్నాడు. అయితే నానీ ఈ సినిమాలో కనిపించడు. నలుగురిలో ఒకడిగా ఉంటడట. మరి ఆ నలుగురు ఎవరనేది మాత్రం సస్పెన్స్ అంటున్నాడు ఈ నేచురల్ నానీ.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష