ఒమాన్ 47 వ జాతీయ దినోత్సవ సందర్భంగా ధోఫర్ గవర్నర్ విందు ఏర్పాటు

- November 19, 2017 , by Maagulf
ఒమాన్ 47 వ జాతీయ దినోత్సవ సందర్భంగా ధోఫర్ గవర్నర్ విందు ఏర్పాటు

సలాలా : 47 వ మహోన్నతమైన జాతీయ దినోత్సవంసందర్భంగా శనివారం సాయంత్రం క్రౌన్ ప్లాజా హోటల్, సలాల వద్ద ధోఫర్ గవర్నర్ రాష్ట్ర సహాయ మంత్రి సయీద్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ బుషిడి విందు ఏర్పాటుచేశారు.పౌర మరియు సైనిక అధికారులు, సలహాదారులు, వాలిస్, షిక్ లు  మరియు ఉన్నతాధికారులు ధోఫర్ యొక్క గవర్నరు ఇచ్చిన విందులో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com