నేడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 100వ శత జయంతి
- November 19, 2017
ఇవాళ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ శత జయంతి. ఈ సందర్భంగా ఢిల్లీలో ఇందిర స్మృతి దగ్గర మాజీ రాష్ట్రపతి ప్రణబ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు కాంగ్రెస్ నేతలు, ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం మాజీ ప్రధానిపై రాసిన ఓ బుక్ను ఆవిష్కరించారు. ఇందిర ప్రధానిగా దేశానికి చేసిన సేవల్ని ప్రముఖులు గుర్తు చేసుకున్నారు.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









