అట్లాస్ జువెల్లరీ యజమానికి మూడు సంవత్సరాల జైలు శిక్ష
- November 12, 2015
అహ్మద్ అబ్దేల్ మొహ్సేన్ షిహా న్యాయ మూర్తిగా గల యు. ఏ. ఇ. న్యాయస్థానం, అట్లాస్ జువెల్లరీ యజమాని అయిన 74 సంవత్సరాల ఎం. ఎం. రామ చంద్రన్ ను 34 మిలియన్ దిర్హం ల విలువ గల రెండు చెక్కులు తిరస్కరణకు గురి అయిన నేరంలో దోషిగా నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ఈ ఆగస్టు నెలలో అరెస్టు అయినంప్పటి నుండి అతడు తాత్కాలిక నిర్బంధంలో ఉన్నారు. ఇతని తరపు న్యాయవాదులు ఈ తీర్పును సవాలు చేస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









