ఏ.పి ఎమ్మెల్యే వాహనాలను అడ్డుకున్న పోలీసులు
- November 20, 2017
జిల్లాలో అర్బన్ పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఉండవల్లి దగ్గర కరకట్టవైపు వెళ్లే మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టి వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా పంపేది లేదని... గన్మన్లతో పోలీసుల వాగ్వాదానికి దిగారు. దీంతో 15 నిమిషాలపాటు అక్కడే మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై ప్రజా ప్రతినిధుల మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రజా ప్రతినిధులు సీఎంకు ఫిర్యాదు చేయనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







