ఏ.పి ఎమ్మెల్యే వాహనాలను అడ్డుకున్న పోలీసులు
- November 20, 2017
జిల్లాలో అర్బన్ పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఉండవల్లి దగ్గర కరకట్టవైపు వెళ్లే మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టి వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా పంపేది లేదని... గన్మన్లతో పోలీసుల వాగ్వాదానికి దిగారు. దీంతో 15 నిమిషాలపాటు అక్కడే మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై ప్రజా ప్రతినిధుల మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రజా ప్రతినిధులు సీఎంకు ఫిర్యాదు చేయనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







