ఇవాంక ట్రంప్, మోదీలకు 11 మంది ఐపీఎస్లతో భద్రత
- November 23, 2017
ఈనెల 28న ప్రధాని నరేంద్ర మోదీ, ఇవాంక ట్రంప్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర సీఎస్ ఎస్పీ సింగ్తో కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు సమాశమయ్యారు. ఈ భేటీలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాట్లు, భద్రతపై చర్చించారు.
ఇదిలాఉండగా.. మోదీ, ఇవాంక పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 11 మంది ఐపీఎస్లకు భద్రతా బాధ్యతలు అప్పగించింది. వీరిలో ఆరుగురు ఐజీ స్థాయి అధికారులు, ఐదుగురు సీనియర్ ఎస్పీలు ఉన్నారు. మెట్రో రైల్ భద్రతా విధులను ఐజీ అనిల్ కుమార్కు అప్పగించగా.. హెచ్ఐసీసీ దగ్గర ఇన్చార్జీగా ఐజీ స్టేఫెన్ రవీంద్ర, ఇవాంక బస చేయనున్న హోటల్ వద్ద ఇన్చార్జ్గా ఐజీ నాగిరెడ్డి, ఇవాంక పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఇన్చార్జ్గా ఐజీ శ్రీనివాస్ రెడ్డి, ఎయిర్పోర్టులో ఇన్చార్జ్గా షికా గోయల్కు భద్రతా బాధ్యతలు అప్పగించారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







