అవయవ దాన పత్రంపై రకుల్ ప్రీత్ సింగ్ సంతకం
- November 24, 2017మనిషి మరణించినా మరొకరికి వెలుగుల్ని పంచొచ్చు అని మొదలైన అవయవదాన కార్యక్రమం రాను రాను వైద్య రంగంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పుల కారణంగా మనిషి శరీరంలోని చాలా భాగాలు మరణానంతరం మరికొద్దిమందికి ఉపయోగించవచ్చని తెలిపింది. అవయవ దానంపై అందరికీ అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. భాగ్యనగర ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న నిర్వహించే 10కే రన్లో పాల్గొనమంటూ అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ అభిమానుల్ని కోరుతోంది. ఈ సందర్భంగా తాను కూడా అవయదానం చేస్తున్నట్లు ఆర్గాన్ డొనేషన్ పత్రంపై సంతకం చేసింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ