వాళ్లను వాళ్లే చంపుకుంటున్నారు:ఐసిస్
- November 24, 2017ఆఫ్ఘనిస్థాన్ లో తొమ్మిది ప్రావిన్స్ లలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రాబల్యం ఉంది. ఆఫ్ఘనిస్థాన్లోని నంగార్హర్ ప్రావిన్స్ లో సుర్ఖ్ అబ్ బజార్ లో తిష్ట వేసిన ఐసిస్ ఉగ్రవాదులు తమ గ్రూపులోని 15 మంది తలలను తెగ్గోశారు. సిరియా పై పట్టుకోల్పోవడం ... ఐసిస్, తాలిబన్ ఉగ్రవాదుల మధ్య అంతర్గత పోరుతో ఇలా జరిగి ఉండవచ్చు అని ఆ ప్రావిన్షియల్ గవర్నర్ అతుల్లా ఖోగ్యాని తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ