వాళ్లను వాళ్లే చంపుకుంటున్నారు:ఐసిస్
- November 24, 2017
ఆఫ్ఘనిస్థాన్ లో తొమ్మిది ప్రావిన్స్ లలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రాబల్యం ఉంది. ఆఫ్ఘనిస్థాన్లోని నంగార్హర్ ప్రావిన్స్ లో సుర్ఖ్ అబ్ బజార్ లో తిష్ట వేసిన ఐసిస్ ఉగ్రవాదులు తమ గ్రూపులోని 15 మంది తలలను తెగ్గోశారు. సిరియా పై పట్టుకోల్పోవడం ... ఐసిస్, తాలిబన్ ఉగ్రవాదుల మధ్య అంతర్గత పోరుతో ఇలా జరిగి ఉండవచ్చు అని ఆ ప్రావిన్షియల్ గవర్నర్ అతుల్లా ఖోగ్యాని తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







