వాళ్లను వాళ్లే చంపుకుంటున్నారు:ఐసిస్
- November 24, 2017
ఆఫ్ఘనిస్థాన్ లో తొమ్మిది ప్రావిన్స్ లలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రాబల్యం ఉంది. ఆఫ్ఘనిస్థాన్లోని నంగార్హర్ ప్రావిన్స్ లో సుర్ఖ్ అబ్ బజార్ లో తిష్ట వేసిన ఐసిస్ ఉగ్రవాదులు తమ గ్రూపులోని 15 మంది తలలను తెగ్గోశారు. సిరియా పై పట్టుకోల్పోవడం ... ఐసిస్, తాలిబన్ ఉగ్రవాదుల మధ్య అంతర్గత పోరుతో ఇలా జరిగి ఉండవచ్చు అని ఆ ప్రావిన్షియల్ గవర్నర్ అతుల్లా ఖోగ్యాని తెలిపారు.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







