ఎమిరేటీ తల్లులకు జన్మించిన 309 మందికి యూఏఈ సిటిజన్షిప్
- November 25, 2017
ఎమిరేటీ తల్లులకు జన్మించిన 309 మంది పిల్లలకు యూఏఈ సిటిజన్షిప్ని మంజూరు చేశారు. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సూచనల మేరకు, ఏర్పాటయిన కమిటీ, పౌరసత్వం కోసం వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి, 309 మందికి పౌరసత్వాన్ని మంజూరు చేసింది. ప్రెసిడెన్షియల్ ఎఫైర్స్ డిప్యటీ మినిస్టర్ అహ్మద్ జుమా అల్ జాబి అధ్యక్షతన జరిగిన సమావేశంలో, 46వ నేషనల్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రెసిడెంట్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్తగా పౌరసత్వం పొందిన పౌరులు యూఏఈ చట్టాల పట్ల, నియమ నిబంధనల పట్ల అవగాహనతో ఉండాలనీ, యూఏఈ అభివృద్ధిలో బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని ప్రభుత్వ పెద్దలు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష