శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మహిళలు నడిపే కార్లు
- November 13, 2015
మహిళల రక్షణను మరింత పటిష్టపరం చేసేందుకు వీలుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షీ క్యాబ్స్ (మహిళలు నడిపే కార్లు) అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ప్రారంభించారు. ప్రస్థుతం 10 క్యాబ్స్ను అందుబాటులోకి తెచ్చారు. రాబోయే రోజుల్లో వీటి సంఖ్య మరింత పెంచుతామని సీవీ ఆనంద్ తెలిపారు. మహిళా ప్రయాణికురాలితోపాటు ఆమె భర్త, కుటుంబ సభ్యులు కూడా వీటిల్లో ప్రయాణించవచ్చన్నారు. మహిళా ప్రయాణికులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా సురక్షితంగా ప్రయాణించేందుకు షీ క్యాబ్స్ ఉపయోగపడతాయని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







