షార్జాలో బస్ ఛార్జీల పెంపు
- November 28, 2017
డిసెంబర్ 1 నుంచి షార్జా సిటీ బస్ ట్రిప్స్కోసం వినియోగదారులు అదనంగా ఛార్జీలను చెల్లించాల్సి వస్తుంది. షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) వెబ్సైట్లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. అన్ని సిటీ రూట్స్లోనూ, బస్ ఛార్జీలు పెరగబోతున్నట్లు ఆర్టిఎ వెల్లడించింది. 6 దిర్హామ్ల ఛార్జీకి బదులుగా ఇకపై 7 దిర్హామ్లను చెల్లించాల్సి ఉంటుంది. సాయెర్ కార్డులు కలవారు 4.5 దిర్హామ్లకు బదులుగా 5.5 దిర్హామ్లు చెల్లించాలి. నిర్వహణా వ్యయాలు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు షార్జా ఆర్టిఎ వర్గాలు వెల్లడించాయి. ప్రతిరోజూ సిటీ బస్సుల్ని వినియోగిస్తుంటామని, ఈ ఛార్జీల పెంపు తమకు భారంగా మారనుందని పలువురు అభిప్రాయపడ్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







