షార్జాలో బస్ ఛార్జీల పెంపు
- November 28, 2017
డిసెంబర్ 1 నుంచి షార్జా సిటీ బస్ ట్రిప్స్కోసం వినియోగదారులు అదనంగా ఛార్జీలను చెల్లించాల్సి వస్తుంది. షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) వెబ్సైట్లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. అన్ని సిటీ రూట్స్లోనూ, బస్ ఛార్జీలు పెరగబోతున్నట్లు ఆర్టిఎ వెల్లడించింది. 6 దిర్హామ్ల ఛార్జీకి బదులుగా ఇకపై 7 దిర్హామ్లను చెల్లించాల్సి ఉంటుంది. సాయెర్ కార్డులు కలవారు 4.5 దిర్హామ్లకు బదులుగా 5.5 దిర్హామ్లు చెల్లించాలి. నిర్వహణా వ్యయాలు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు షార్జా ఆర్టిఎ వర్గాలు వెల్లడించాయి. ప్రతిరోజూ సిటీ బస్సుల్ని వినియోగిస్తుంటామని, ఈ ఛార్జీల పెంపు తమకు భారంగా మారనుందని పలువురు అభిప్రాయపడ్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష