ఇండియా, ఫిలిప్పీన్స్కి పెరిగిన ఒమన్ ఎయిర్ బ్యాగేజీ అలవెన్స్
- November 28, 2017
మస్కట్: ఒమన్ ఎయిర్, బ్యాగేజ్ అలవెన్స్ని తమ ప్రయాణీకుల కోసం అదనంగా పెంచింది. డిసెంబర్ 15 వరకు ఈ పెంపు అమల్లో ఉంటుంది. మస్కట్ నుంచి ఇండియా, ఫిలిప్పీన్స్కి వెళ్ళే విమానాల్లో ఈ బ్యాగేజీ పెంపు వర్తిస్తుంది. ఒమన్ ఎయిర్ ప్రస్తుతం 30 కిలోల బరువుని అనుమతిస్తుండగా, ఇకపై 40 కిలోల బ్యాగేజ్కి అనుమతిస్తుంది. ముంబై కోచి, చెన్నయ్, ఢిల్లీ, తిరువనంతపురం, కాలికట్, హైద్రాబాద్ మరియు బెంగళూరులకు ఈ పెంపు వర్తిస్తుంది. మస్కట్ నుంచి ఫిలిప్పీన్ రాజధాని మనీలాకు వెళ్ళేవారు 50 కిలోల బ్యాగేజ్ తీసుకెళ్ళవచ్చు. ఫిలిప్పీన్, ఇండియా తమకు చాలా పాపులర్ డెస్టినేషన్స్ అనీ, ఈ మార్గాల్లో ప్రయాణించేవారికోసం ఈ పెంపు నిర్ణయం తీసుకున్నామని ఒమన్ ఎయిర్ ప్రతినిథులు తెలిపారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







