ఆఖరి టిక్కెట్కి 1 మిలియన్ డాలర్స్ బహుమతి
- November 28, 2017
ఆస్ట్రేలియన్ జాతీయుడొకరు 1 మిలియన్ డాలర్ బహుమతిని గెల్చుకున్నారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ని గెలుచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు జెరెమి కె అనే వ్యక్తి. పెర్త్ నుంచి బ్రెజిల్కి వెళుతూ, టిక్కెట్ కౌంటర్లో మిగిలిన ఒకే ఒక్క టిక్కెట్ (258 సిరీస్ 2380 నెంబర్) కొనుగోలు చేశారు. ఆ టిక్కెట్కే దుబాయ్ డ్యూటీ ఫ్రీ రఫాల్లో బంపర్ ఆఫర్ తగిలింది. 38 ఏళ్ళ జెరెమీ కె మాట్లాడుతూ, ఇంత పెద్ద బహుమతిని తాను ఊహించలేదని చెప్పారు. ఐటీ కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారాయన. ఇంకో వైపున ఇటలీ జాతీయుడొకరు బిఎండబ్ల్యు ఆర్ నైన్ టి స్క్రాంబ్లర్ని గెల్చుకున్నారు. ఆల్బర్టో స్ట్రింగల్ అనే 45 ఏళ్ళ వ్యక్తి దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్లో విరివిగా పాల్గొంటుంటారు. ఓ సిరామిక్ కంపెనీలో సేల్స్ ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నారు. మరో బహుమతిగా బిఎండబ్ల్యు ఆర్ నైన్ టి అర్బన్ మోటర్ బక్ని గెల్చుకున్నారు. డేవిడ్ కింగెన్ ఆ విజేత.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







