ఉత్తర కొరియా మరో సారి క్షిపణి ప్రయోగించింది
- November 29, 2017
ఉత్తర కొరియా మరో సారి క్షిపణి ప్రయోగించింది. గత రెండు నెలలుగా నిశబ్దంగా ఉన్న ఉత్తర కొరియా తాజాగా ఈ రోజు ఖండాంతర క్షిపణిని ప్రయోగించి మరోసారి ప్రపంచానికి, పొరుగు దేశాలకు ప్రమాదఘంటికలు మోగిస్తూ హెచ్చరికలు చేసింది. జపాన్ సముద్రం మీదుగా ఉత్తర కొరియా ఈ ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా ప్రకటించింది. ఈ ప్రయోగంతో అమెరికా మొత్తం తమ లక్ష్యం పరిధిలోనికి వచ్చిందని ఉత్తర కొరియా పేర్కొన్నది
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష