ఏపిలో పర్యటించనున్న రాష్ట్రపతి

- November 29, 2017 , by Maagulf
ఏపిలో పర్యటించనున్న రాష్ట్రపతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటనలో త్వరలో జరగనుంది. డిసెంబరు 7, 8 తేదీలలో విశాఖపట్నంలో జరిగే సబ్ మెరైన్ కలర్స్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొనున్నారు. రాష్ట్రపతితో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌, రాష్ట్ర సీఎం చంద్రబాబు, ప్రముఖులు పాల్గొననున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com