ఏపిలో పర్యటించనున్న రాష్ట్రపతి
- November 29, 2017
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటనలో త్వరలో జరగనుంది. డిసెంబరు 7, 8 తేదీలలో విశాఖపట్నంలో జరిగే సబ్ మెరైన్ కలర్స్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొనున్నారు. రాష్ట్రపతితో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, రాష్ట్ర సీఎం చంద్రబాబు, ప్రముఖులు పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







