శ్రీలంకన్స్ కోసం యూఏఈ ఎంబసీ సామూహిక వివాహాలు
- November 29, 2017
కొలంబోలోని యూఏఈ ఎంబసీ, గ్రూప్ వెడ్డింగ్ సెర్మానీని నిర్వహించింది. యువతీ యువకులకు యూఏఈ రాయబారి అబ్దుల్ హమీద్ అబ్దుల్ ఫత్తా కజిమ్ అల్ మల్లా సమక్షంలో వివాహాలు జరిపించారు. శ్రీలంక మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ నేషనల్ ఇంటెగ్రేషన్ అండ్ రికన్సిలియేషన్ మొహమ్మద్ ఫాజి అబ్దుల్ హమీద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2017 ఇయర్ ఆఫ్ గివింగ్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







