శ్రీలంకన్స్‌ కోసం యూఏఈ ఎంబసీ సామూహిక వివాహాలు

- November 29, 2017 , by Maagulf
శ్రీలంకన్స్‌ కోసం యూఏఈ ఎంబసీ సామూహిక వివాహాలు

కొలంబోలోని యూఏఈ ఎంబసీ, గ్రూప్‌ వెడ్డింగ్‌ సెర్మానీని నిర్వహించింది. యువతీ యువకులకు యూఏఈ రాయబారి అబ్దుల్‌ హమీద్‌ అబ్దుల్‌ ఫత్తా కజిమ్‌ అల్‌ మల్లా సమక్షంలో వివాహాలు జరిపించారు. శ్రీలంక మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ నేషనల్‌ ఇంటెగ్రేషన్‌ అండ్‌ రికన్సిలియేషన్‌ మొహమ్మద్‌ ఫాజి అబ్దుల్‌ హమీద్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2017 ఇయర్‌ ఆఫ్‌ గివింగ్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com