దొంగతనం కేసులో ఇద్దరు వలసదారుల అరెస్ట్
- November 29, 2017
మస్కట్: ఇద్దరు వలసదారుల్ని దొంగతనం కేసులో రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వేర్వేరు కేసుల్లో వీరిని నిందితులుగా ఉన్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇళ్ళలో దొంగతనాలకు పాల్పడుతున్న నేరానికిగాను ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అల్ కౌద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది నిందితుడ్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిందితుడి నుంచి గోల్డ్ ఆర్టెఫాక్ట్స్, డబ్బు, దొంగతనానికి ఉపయోగించే వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో పార్కింగ్ చేసిన ట్రక్స్ నుంచి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీబ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ నిందితుడు కూడా ఆసియా జాతీయుడే కావడం గమనించదగ్గ అంశం. పార్క్ చేసిన ట్రక్స్నుంచి బ్యాటరీలను దొంగిలించడంలో నిందితుడు సిద్ధహస్తుడని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







