భారతీయ రోగికి అత్యవసరంగా "బాంబే గ్రూప్" రక్తం అవసరం
- November 29, 2017
కువైట్:' పురుషులందు ...పుణ్య పురుషులు వేరయా అన్నట్లు ' ...రక్త సమూహాలలో బొంబాయి రక్తం వేరట... ప్రస్తుతం ఒక రోగికి ఆ రక్తం అవసరం ఏర్పడింది. అడాన్ హాస్పిటల్లో చేరిన భారతీయ రోగికి అత్యవసరంగా రక్తంలో ప్రత్యేక గ్రూప్ అవసరం ఏర్పడింది. ఈ గ్రూప్ రక్తం అత్యంత అరుదుగా లభ్యమవుతుందని ఆస్పత్రివర్గాలు తెలిపాయి. ఈ రక్తదాతలు తమ రక్తాన్ని ఇవ్వదలిచితే వెంటనే రఘుబాయి 6999 7588, రణజిత్ 5151 0076 లేదా యాసర్ 6676 9981 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఈ ప్రత్యేక బొంబాయి రక్తం గలవారు మాత్రమే ఫోన్ కాల్ చేయమని రోగి బంధువులు అభ్యర్థిస్తున్నారు. " బాంబే బ్లడ్ గ్రూప్" అని పిలవబడే ఈ రక్త సమూహం అనేది భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే లభిస్తుంది. 7,600 మంది ప్రజలలో ఒక్కరికి మాత్రమే ఆ రక్తం లభించడంతో ఆ రక్తదాత కోసం రోగి బంధువులు పరితపిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష