22 నకిలీ..మూతపడిన కంపెనీలపై దాడి చేసి 104 వీసాలు స్వాధీనం
- November 29, 2017
కువైట్:22 నకిలీ, మూసివేయబడిన కంపెనీ కార్యాలయాలపై నివాస వ్యవహారాల శాఖకు చెందిన అపరాధ పరిశోధకులు ఆకస్మిక దాడులు జరిపి ఎటువంటి వ్యవహారాలు.. కార్మికులతో పనులు నిర్వహించని 22 నకిలీ, మూసివేయబడిన కంపెనీలు స్పాన్సర్ చేసిన 104 మంది కార్మికులను అదుపులోనికి తీసుకొని వారి వీసాలు స్వాధీనం చేసుకొన్నారు. అంతేకాక ఆయా కంపెనీలపై భద్రతాపరమైన ఆంక్షలు విధించబడ్డాయి, మరింత చట్టపరమైన చర్యలు తీసుకొన్నారు. భవిష్యత్తులో వారు ఎటువంటి వీసాలు జారీ చేయకుండా నిషేధించాయని అంతర్గత వ్యవహారాల శాఖ ప్రజా సంబంధాలు మరియు భద్రతా మీడియా విభాగం తెలిపింది.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







