22 నకిలీ..మూతపడిన కంపెనీలపై దాడి చేసి 104 వీసాలు స్వాధీనం
- November 29, 2017
కువైట్:22 నకిలీ, మూసివేయబడిన కంపెనీ కార్యాలయాలపై నివాస వ్యవహారాల శాఖకు చెందిన అపరాధ పరిశోధకులు ఆకస్మిక దాడులు జరిపి ఎటువంటి వ్యవహారాలు.. కార్మికులతో పనులు నిర్వహించని 22 నకిలీ, మూసివేయబడిన కంపెనీలు స్పాన్సర్ చేసిన 104 మంది కార్మికులను అదుపులోనికి తీసుకొని వారి వీసాలు స్వాధీనం చేసుకొన్నారు. అంతేకాక ఆయా కంపెనీలపై భద్రతాపరమైన ఆంక్షలు విధించబడ్డాయి, మరింత చట్టపరమైన చర్యలు తీసుకొన్నారు. భవిష్యత్తులో వారు ఎటువంటి వీసాలు జారీ చేయకుండా నిషేధించాయని అంతర్గత వ్యవహారాల శాఖ ప్రజా సంబంధాలు మరియు భద్రతా మీడియా విభాగం తెలిపింది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







