'రారండోయ్..' సినిమా రీమేక్ లో నిఖిల్..
- November 30, 2017
అక్కినేని నాగ చైత్యన , రకుల్ ప్రీతి సింగ్ జంటగా నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రం ఎలాంటి హిట్ సాధించిందో తెలియంది కాదు. కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ మూవీ , ఇప్పుడు కన్నడలో రీమేక్ అవుతుంది. ఈ రీమేక్ లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ హీరోగా నటిస్తున్నాడు. కన్నడ లో 'సీతారామ కళ్యాణం' పేరుతో తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని కుమారస్వామి నిర్మించబోతున్నాడు.
నిఖిల్ గత ఏడాది రూ.75 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'జాగ్వార్' సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా కన్నడ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. తొలి సినిమాతో యాక్షన్ హీరో అయిపోదామని చూసిన నిఖిల్ కు ఎదురు దెబ్బ తగలడం తో ఇప్పుడు ఫ్యామిలీ కథ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మరి నిఖిల్ కు ఈ చిత్రం ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష