పారిస్ దాడిని తీవ్రవాద దుశ్చర్య గా అభివర్ణించిన ఖలీఫా మొహమ్మద్
- November 14, 2015
ఫ్రాన్స్ అధ్యక్షునికి పంపిన ఒక కేబుల్ సంతాప సందేశంలో, యు. ఎ. ఈ. అధ్యక్షులు - హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నాహ్యాన్, పారిస్ దాడిని తీవ్రవాదుల అమానుషమైన దుశ్చర్య అని అభివర్ణించారు. ఈ కష్టసమయంలో అంతేకాకుడా తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో కూడా యు. ఎ. ఈ, ఫ్రాన్స్ కు పూర్తీ మద్దతుగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. యు. ఎ. ఈ. ఉపాధ్యక్షులు మరియు ప్రధాన మంత్రి, దుబాయి పరిపాలకులు ఐన హిజ్ హైనెస్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌం; అబుధాబి యువరాజు మరియు యు. ఎ. ఈ. సాయుధ దళాల డిప్యుటీ సుప్రీం కమాండర్ - హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వారు కుడా ఈ దుర్ఘటనకు తమ సంతాపాన్ని
కేబుల్ ద్వారా తెలియజేసారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







