పారిస్ దాడిని తీవ్రవాద దుశ్చర్య గా అభివర్ణించిన ఖలీఫా మొహమ్మద్
- November 14, 2015
ఫ్రాన్స్ అధ్యక్షునికి పంపిన ఒక కేబుల్ సంతాప సందేశంలో, యు. ఎ. ఈ. అధ్యక్షులు - హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నాహ్యాన్, పారిస్ దాడిని తీవ్రవాదుల అమానుషమైన దుశ్చర్య అని అభివర్ణించారు. ఈ కష్టసమయంలో అంతేకాకుడా తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో కూడా యు. ఎ. ఈ, ఫ్రాన్స్ కు పూర్తీ మద్దతుగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. యు. ఎ. ఈ. ఉపాధ్యక్షులు మరియు ప్రధాన మంత్రి, దుబాయి పరిపాలకులు ఐన హిజ్ హైనెస్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌం; అబుధాబి యువరాజు మరియు యు. ఎ. ఈ. సాయుధ దళాల డిప్యుటీ సుప్రీం కమాండర్ - హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వారు కుడా ఈ దుర్ఘటనకు తమ సంతాపాన్ని
కేబుల్ ద్వారా తెలియజేసారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









