సయీద్ కు వ్యతిరేకంగా ఆధారాలు లేవు : పాకిస్థాన్
- November 30, 2017
ముంబై పేలుళ్ల సూత్రధారి సయీద్ విడుదలను పాకిస్థాన్ సమర్థించుకుంది. సయీద్ కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలూ లేకపోవడం వల్లే న్యాయ స్థానం ఆయనను విడుదల చేసిందని పాకిస్థాన్ ప్రధాని షాహిద్ ఖకాన్ అబ్బాసీ స్పష్టం చేశారు. ఇక చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సయీద్ కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలూ లేవని తీర్పు ఇవ్వడంతో గృహ నిర్బంధం నుంచి అతడిని విడుదల చేశామని వివరించారు.
తాజా వార్తలు
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!









