ఆశయాలను సాధించే లక్ష్యంతో ఒకే జట్టుగా యూఏఈ: మొహమ్మద్

- December 02, 2017 , by Maagulf
ఆశయాలను సాధించే లక్ష్యంతో ఒకే జట్టుగా యూఏఈ: మొహమ్మద్

దుబాయ్: 46 వ జాతీయ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని యుఎస్ఎ ప్రజలను, నివాసితులను ఉద్దేశిస్తూ అభినందనలను తెలియచేస్తూ దుబాయ్ పాలకుడు వైస్ ప్రెసిడెంట్, యుపి ప్రధానమంత్రి షైక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ట్వీట్ చేశారు. "మా దేశ 46 వ జాతీయ దినోత్సవంలో యుఎఇ ప్రజలకి మరియు నివాసితులకు అభినందనలు, ప్రతి జాతీయ దినం మా బృందం గొప్ప లక్ష్యాలు సాధించడానికి మా నిబద్ధతను పునరుద్ధరించడానికి ఇది మాకు మంచి  అవకాశం అన్నారు. అరబ్ నేత షేఖ్ మహ్మద్ సయ్యద్ మహ్మద్ బిన్ రషీద్ ని ట్విట్టర్లో  ఈ రోజున 8.55 మిలియన్ల మంద అనుసరిస్తున్నవారు ఉన్నారు, మరియు ప్రపంచంలోని ప్రముఖ10 దేశాలలో ప్రముఖమైన జనాదరణ కల్గిన అరబ్ నాయకుడుగా ఉన్నారు.డిసెంబరు 2 వ తేదీ యూఏఈ  యొక్క వ్యవస్థాపక పితామహుల గొప్ప విజయ గాధగా గుర్తించబడింది, వీరు 1971 లో ఒక పతాకంపై ఒక ఆధునిక దేశంను నిర్మించడానికి ప్రజలను ఐక్య పర్చారు. కేవలం నాలుగు దశాబ్దాలలోనే మానవ అభివృద్ధికి సంబంధించి  ప్రపంచంలోని యూఏఈ ముందంజలో ఉంది, 46 సంవత్సరాల క్రితం యూనియన్ ప్రారంభమైనప్పటినుండి, యుఎఇ దేశం యొక్క ప్రస్తుత మరియు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా స్థిరంగా మరియు సంపన్నమైన అనేక కోణాల్లో గొప్ప ప్రగతి సాధించిందని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com