ఖాళీగా ఉండద్దు..ఏదో ఒక ఉద్యోగం చేయండి: మంత్రి లోకేష్
- December 02, 2017
2019 నాటికి ఇన్ఫర్మెషన్ టెక్నాలజీలో లక్ష, ఎలక్ట్రానిక్స్ రంగంలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి నారా లోకేష్ శనివారం అన్నారు. చదువుకున్న ఏ ఒక్కరూ కూడా ఖాళీగా ఉండకూడదని, మొదట్లో ఏ ఉద్యోగం దొరికినా అందులో చేరిపోవాలని సూచించారు. ఏపీ ఐటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉద్యోగ మేళా ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఐటీ సలహాదారు జేఏచౌదరి మాట్లాడారు. ఈ జాబ్ మేళాలో 1087 మందికి ఉద్యోగాలు వచ్చినట్లు తెలిపారు. మొదట యూనిటి 3డీ సంస్థ ప్రతినిధులతో ఐటీ శాఖ మంత్రి లోకేశ్, ముఖ్యమంత్రి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉద్యోగాలు ఇచ్చిన సంస్థల ప్రతినిధులకు ప్రశంసాపత్రాలు, కొలువు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







