దక్షిణ కొరియా లో బాబు...కియ కార్ల కంపెనీతో ఒప్పందం
- December 03, 2017
ఏపీ సీఎం చంద్రబాబు దక్షిణ కొరియా చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన సియోల్, బుసాన్ నగరాలను సందర్శించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంతో బాటు కియ కార్ల కంపెనీతో ఒప్పందమే ఈ టూర్ లక్ష్యం.
ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన సీఎం బృందం అర్ధరాత్రి దాటాక 2.20 గంటలకు సియోల్ చేరుకుంది. మంగళ, బుధ వారాల్లో చంద్రబాబు బృందం కియ మోటార్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శిస్తుంది. అక్కడ జరిగే బిజినెస్ సెమినార్ లో పాల్గొంటుందని, ఈ నెల 7 న తిరిగి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







