అమెరికా సంయుక్త రాష్ట్రాల ఎనర్జీ కార్యదర్శితో సమావేశమైన శ్రీశ్రీ ఎమిర్
- December 07, 2017
దోహా:శ్రీశ్రీ గౌరవ ఎమిర్ షేక్ తమీం బిన్ హమద్ అల్-థాని తన ఎమిరి దివాన్ కార్యాలయంలో గురువారం అమెరికా సంయుక్త రాష్ట్రాల ఎనర్జీ కార్యదర్శి రిక్ పెర్రీ , ప్రతినిధి బృందం కలసి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెండు స్నేహ దేశాల మధ్య పరస్పర సహకారాన్ని సమీక్షించారు మరియు ఈ ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన సమస్యలు, ముఖ్యంగా శక్తి మరియు పరిశ్రమలకు సంబంధించిన విషయాలపై చర్చించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









