అమెరికా సంయుక్త రాష్ట్రాల ఎనర్జీ కార్యదర్శితో సమావేశమైన శ్రీశ్రీ ఎమిర్
- December 07, 2017_1512653147.jpg)
దోహా:శ్రీశ్రీ గౌరవ ఎమిర్ షేక్ తమీం బిన్ హమద్ అల్-థాని తన ఎమిరి దివాన్ కార్యాలయంలో గురువారం అమెరికా సంయుక్త రాష్ట్రాల ఎనర్జీ కార్యదర్శి రిక్ పెర్రీ , ప్రతినిధి బృందం కలసి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెండు స్నేహ దేశాల మధ్య పరస్పర సహకారాన్ని సమీక్షించారు మరియు ఈ ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన సమస్యలు, ముఖ్యంగా శక్తి మరియు పరిశ్రమలకు సంబంధించిన విషయాలపై చర్చించారు.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!