మదీనా లోని క్రొత్త గ్యాలరీలో పవిత్ర స్థలాలలోని అరుదైన చిత్రాలు ప్రదర్శన
- December 08, 2017
మదీనా: మక్కా మరియు మదీనాలోని పవిత్ర స్థలాలలోని అరుదైన ఫోటోలను ప్రదర్శించే కొత్త గ్యాలరీ ఇటీవలే రీసెర్చ్ అండ్ ఆర్చివ్స్ కు చెందిన కింగ్ అబ్దులజిజ్ ఫౌండేషన్ మద్దతుతో ప్రారంభించబడింది. ఈ గ్యాలరీ ప్రవక్త యొక్క మస్జిద్ సమీపంలో ఉంది. ప్రజలు వారి పరిజ్ఞానాన్ని సంపూర్ణం చేసుకొనేందుకు మాత్రమే కాక, ఈ రెండు నగరాల చరిత్రపై మరింత అంతర్ దృష్టిని పొందుతారు. ఇస్తాంబుల్ యొక్క టాపికీ పాలస్ మ్యూజియంలో ప్రదర్శించబడుతున్న ఈ అరుదైన చిత్రాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు ఈ వేదికను సందర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్









