మదీనా లోని క్రొత్త గ్యాలరీలో పవిత్ర స్థలాలలోని అరుదైన చిత్రాలు ప్రదర్శన
- December 08, 2017
మదీనా: మక్కా మరియు మదీనాలోని పవిత్ర స్థలాలలోని అరుదైన ఫోటోలను ప్రదర్శించే కొత్త గ్యాలరీ ఇటీవలే రీసెర్చ్ అండ్ ఆర్చివ్స్ కు చెందిన కింగ్ అబ్దులజిజ్ ఫౌండేషన్ మద్దతుతో ప్రారంభించబడింది. ఈ గ్యాలరీ ప్రవక్త యొక్క మస్జిద్ సమీపంలో ఉంది. ప్రజలు వారి పరిజ్ఞానాన్ని సంపూర్ణం చేసుకొనేందుకు మాత్రమే కాక, ఈ రెండు నగరాల చరిత్రపై మరింత అంతర్ దృష్టిని పొందుతారు. ఇస్తాంబుల్ యొక్క టాపికీ పాలస్ మ్యూజియంలో ప్రదర్శించబడుతున్న ఈ అరుదైన చిత్రాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు ఈ వేదికను సందర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







