కువైట్ దేశానికి తదుపరి రాయబారి కె. జీవా సాగర్
- December 08, 2017
కువైట్ : మన తెలుగుతేజం ఎడారి దేశంలో రాయబారిగా వికసించనుంది. కువైట్ దేశానికి తదుపరి రాయబారిగా భారఃదేశానికి చెందిన కె.జీవ సాగర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ 1991 బ్యాచ్ కు చెందిన ఆయన ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు. ఈ మేరకు భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం ఒక పత్రికా ప్రకటనలో అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో సంయుక్త కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కె.జీవ సాగర్ ఘనా దేశానికి ఇండియన్ హై కమిషనర్ గా పనిచేశారు. బుర్కినా ఫాసో రిపబ్లిక్ మరియు టోగో రిపబ్లిక్ కు భారత రాయబారిగా పనిచేశారు, . ఆయన త్వరలోనే కువైట్ రాయబారిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు







