కువైట్ దేశానికి తదుపరి రాయబారి కె. జీవా సాగర్
- December 08, 2017
కువైట్ : మన తెలుగుతేజం ఎడారి దేశంలో రాయబారిగా వికసించనుంది. కువైట్ దేశానికి తదుపరి రాయబారిగా భారఃదేశానికి చెందిన కె.జీవ సాగర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ 1991 బ్యాచ్ కు చెందిన ఆయన ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు. ఈ మేరకు భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం ఒక పత్రికా ప్రకటనలో అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో సంయుక్త కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కె.జీవ సాగర్ ఘనా దేశానికి ఇండియన్ హై కమిషనర్ గా పనిచేశారు. బుర్కినా ఫాసో రిపబ్లిక్ మరియు టోగో రిపబ్లిక్ కు భారత రాయబారిగా పనిచేశారు, . ఆయన త్వరలోనే కువైట్ రాయబారిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









