గల్ఫ్ బాధితులను మహాసభలకు ఆహ్వానించాలి
- December 08, 2017
హైదరాబాద్: ఈ నెల 15 నుంచి జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు గల్ఫ్ బాధితులను ఆహ్వానించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గల్ఫ్ బాధితులను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని అన్నారు. గల్ఫ్ దేశాల్లో తెలంగాణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కాగా తెలుగు మహాసభలు నిర్వహించడం మంచిదేనని, ప్రతిపక్షాలను తెలుగు మహాసభలకు ఆహ్వానించాలని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







