గల్ఫ్ బాధితులను మహాసభలకు ఆహ్వానించాలి
- December 08, 2017
హైదరాబాద్: ఈ నెల 15 నుంచి జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు గల్ఫ్ బాధితులను ఆహ్వానించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గల్ఫ్ బాధితులను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని అన్నారు. గల్ఫ్ దేశాల్లో తెలంగాణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కాగా తెలుగు మహాసభలు నిర్వహించడం మంచిదేనని, ప్రతిపక్షాలను తెలుగు మహాసభలకు ఆహ్వానించాలని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









