29 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్
- December 10, 2017
ధర్మశాల వన్డేలో టీమిండియా కుప్పకూలింది. కేవలం 29 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక ఉదయపు తేమ వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంది. పేస్ బౌలర్లు స్వింగ్తో అదరగొట్టారు. ఫలితంగా 2 పరుగులకే ఓపెనర్లు ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చినవారు కూడా ఎక్కువ సేపు క్రీజ్లో కుదురుకోలేదు. అయితే పిచ్పై ఉన్న అనూహ్య బౌన్స్ కారణంగానే బ్యాట్స్మెన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!