29 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్
- December 10, 2017
ధర్మశాల వన్డేలో టీమిండియా కుప్పకూలింది. కేవలం 29 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక ఉదయపు తేమ వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంది. పేస్ బౌలర్లు స్వింగ్తో అదరగొట్టారు. ఫలితంగా 2 పరుగులకే ఓపెనర్లు ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చినవారు కూడా ఎక్కువ సేపు క్రీజ్లో కుదురుకోలేదు. అయితే పిచ్పై ఉన్న అనూహ్య బౌన్స్ కారణంగానే బ్యాట్స్మెన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్లో వాకింగ్, సైక్లింగ్కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







