ప్రసాద్ ల్యాబ్స్లో 'ఐతే 2.0' చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యింది
- November 16, 2015సాంకేతిక యుగం యవతపై చూపిస్తున్న దుష్పరిణామాలను ప్రధాన అంశంగా నూతన నటీనటులతో నూతన దర్శకుడు రాజ్ ముదిరాజ్ తెరకెక్కిస్తున్న 'ఐతే 2.0' చిత్ర షూటింగ్ సోమవారం ప్రసాద్ ల్యాబ్స్లో ప్రారంభమయ్యింది. ఈ సినిమాకి విజయరామరాజు, హేమత్ వల్లపురెడ్డి నిర్మాతలు. నటీనటులుగా ఇంద్రనీల్ సేన్ గుప్తా, జారా షా, అభిషేక్, కర్తవ్య శర్మ, నీరజ్, మృణాల్, మృదాంజలి తదితరులు నటిస్తున్నారు. ఐతే 2.0 లేదా పైరేట్స్ 1.0 అనే టైటిల్స్ను పరిశీలిస్తున్నారు. త్వరలో పూర్తి స్థాయి షూటింగ్ ప్రారంభిస్తామని చిత్ర బృందం వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







