విశాఖలో టెక్ సదస్సును ప్రారంభించిన చంద్రబాబు
- December 15, 2017
విశాఖ మరో అంతర్జాతీయ స్థాయి సదస్సుకు వేదికైంది. నగరంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు జరిగే టెక్ కాన్ఫరెన్స్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. విద్యారంగంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతోపాటూ విద్యార్థుల్లో మానవతా విలువలు పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. నోవా టెల్లో జరుగుతున్న ఈ సదస్సును యునెస్కో, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు 75 దేశాల సాంకేతిక నిపుణులు హాజరవుతున్నారు. నేపాల్, మలేషియా, యూఏఈ దేశాల విద్యాశాఖ మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరవుతారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







