విశాఖలో టెక్ సదస్సును ప్రారంభించిన చంద్రబాబు
- December 15, 2017
విశాఖ మరో అంతర్జాతీయ స్థాయి సదస్సుకు వేదికైంది. నగరంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు జరిగే టెక్ కాన్ఫరెన్స్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. విద్యారంగంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతోపాటూ విద్యార్థుల్లో మానవతా విలువలు పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. నోవా టెల్లో జరుగుతున్న ఈ సదస్సును యునెస్కో, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు 75 దేశాల సాంకేతిక నిపుణులు హాజరవుతున్నారు. నేపాల్, మలేషియా, యూఏఈ దేశాల విద్యాశాఖ మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరవుతారు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







