విశాఖలో టెక్ సదస్సును ప్రారంభించిన చంద్రబాబు

- December 15, 2017 , by Maagulf
విశాఖలో టెక్ సదస్సును ప్రారంభించిన చంద్రబాబు

విశాఖ మరో అంతర్జాతీయ స్థాయి సదస్సుకు వేదికైంది. నగరంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు జరిగే టెక్ కాన్ఫరెన్స్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. విద్యారంగంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతోపాటూ విద్యార్థుల్లో మానవతా విలువలు పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. నోవా టెల్‌లో జరుగుతున్న ఈ సదస్సును యునెస్కో, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు 75 దేశాల సాంకేతిక నిపుణులు హాజరవుతున్నారు. నేపాల్, మలేషియా, యూఏఈ దేశాల విద్యాశాఖ మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com