ఐక్య క్రిస్టమస్ వేడుకలలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర
- December 17, 2017మచిలీపట్నం:17.12.2017 న సాయంత్రం 06.30 నుండి మచిలీపట్నం మరియు పెడన ఏ. ఐ. సి.సి.& టి. ఐ. సి.సి. వారి ఆధ్వర్యంలో ఐక్య క్రిస్టమస్ వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర న్యాయ, క్రీడా, శాఖల మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, సీనియర్ నేత కొనకళ్ళ బుల్లయ్య గారు, ముఖ్య ప్రసంగికులు మరియు ముఖ్య నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు, కొవ్వత్తులతో ఘనముగా నిర్వహించారు వేడుకల్లో భారీగా తరలివచ్చారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు