ఐక్య క్రిస్టమస్ వేడుకలలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర
- December 17, 2017
మచిలీపట్నం:17.12.2017 న సాయంత్రం 06.30 నుండి మచిలీపట్నం మరియు పెడన ఏ. ఐ. సి.సి.& టి. ఐ. సి.సి. వారి ఆధ్వర్యంలో ఐక్య క్రిస్టమస్ వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర న్యాయ, క్రీడా, శాఖల మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, సీనియర్ నేత కొనకళ్ళ బుల్లయ్య గారు, ముఖ్య ప్రసంగికులు మరియు ముఖ్య నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు, కొవ్వత్తులతో ఘనముగా నిర్వహించారు వేడుకల్లో భారీగా తరలివచ్చారు.




తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







