ఐక్య క్రిస్టమస్ వేడుకలలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర

- December 17, 2017 , by Maagulf

మచిలీపట్నం:17.12.2017 న సాయంత్రం 06.30 నుండి మచిలీపట్నం మరియు పెడన  ఏ. ఐ. సి.సి.& టి. ఐ. సి.సి. వారి ఆధ్వర్యంలో ఐక్య క్రిస్టమస్ వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర న్యాయ, క్రీడా, శాఖల మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, సీనియర్ నేత కొనకళ్ళ బుల్లయ్య గారు, ముఖ్య ప్రసంగికులు  మరియు ముఖ్య నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు,  కొవ్వత్తులతో ఘనముగా నిర్వహించారు వేడుకల్లో భారీగా తరలివచ్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com