గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో భాజపా జయకేతనం
- December 18, 2017
దేశం యావత్తూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన గుజరాత్, హిమాచల్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగురవేసింది. గుజరాత్ 182 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార భాజపాకు 99 సీట్లు రాగా, కాంగ్రెస్కు 80 స్థానాలు, ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. ఇక హిమాచల్ప్రదేశ్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది. 68 స్థానాలకు గాను 44 స్థానాల్లో భాజపా విజయం సాధించి విజయ దుందుభిమోగించింది. కాంగ్రెస్ 21 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి