అల్బేనియా పార్లమెంట్లో పొగ బాంబు
- December 19, 2017
అల్బేనియా పార్లమెంట్లో యుద్ధ వాతావరణం నెలకొంది. విపక్ష అభ్యంతరాలను పట్టించుకోకుండా చీఫ్ ప్రాసిక్యూటర్ నియామకాన్ని అక్కడి సోషలిస్ట్ ప్రభుత్వం చేపట్టడంతో విపక్ష సభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. బిల్లు ఆమోదానికి సగానికి పైగా సభ్యుల బలం ఉండడంతో నిర్ణయాన్ని వ్యతిరేకించిన విపక్షం, సభలోనే పొగ బాంబులను ప్రయోగించింది. దీంతో సభ్యులంతా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఓ దశలో తోపులాట కూడా చోటు చేసుకుంది. చివరకు ఊపిరాడని పొగలోనే బిల్లును ప్రభుత్వం నెగ్గించుకుంది.
తాజా వార్తలు
- పోస్టల్ సేవలపై జీఎస్టీ తొలగించాలి..కేంద్రాన్ని కోరిన ఎంపీ బాలశౌరి
- యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభలో ఆమోదం..లీక్ పాల్పడితే పదేళ్ల జైలు..రూ.10 కోట్ల జరిమానా!
- ఆగస్టు 1 నుంచి మారనున్న స్పీడ్ పోస్ట్ ఛార్జీలు..పూర్తి వివరాలు ఇవే!
- తైవాన్ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- కువైట్లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!







