రెండు ఎయిర్ ఫ్రాన్స్ విమానాలకు బాంబు బెదిరింపు
- November 18, 2015
ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండ మరువక ముందే మరో ముప్పు ఎదురైంది. రెండు ఎయిర్ ఫ్రాన్స్ విమానాలకు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో మంగళవారం ఎయిర్ ఫ్రాన్స్ విమానం-65 అమెరికాలోని లాస్ఏంజిల్స్ నుంచి పారిస్ వెళ్లాల్సి ఉండగా.. విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు చెప్పారు. తనిఖీలు నిర్వహించిన అనంతరం సాల్ట్లేక్ సిటీ మీదుగా విమానాన్ని దారి మళ్లించారు. మరో విమానం వాషింగ్టన్ నుంచి పారిస్ వెళ్లాల్సి ఉండగా.. దాన్ని నోవా స్కోటియా మీదుగా మళ్లించారు. రెండు విమానాలు సురక్షితంగా ఫ్రాన్స్ చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









