ఖతార్లో బహ్రెయినీ సెయిలర్ అరెస్ట్
- December 23, 2017
మనామా: బహ్రెయినీ సెయిలర్ మరో ఇద్దరు ఖతారీ అథారిటీస్ స్వాధీనంలో ఉన్నారు. నిబంధనలను ఉల్లంఘించి తమ జలాల్లోకి ప్రవేశించినట్లుగా ఆరోపిస్తోన్న ఖతార్, ఈ అరెస్టుల్ని ధృవీకరించింది. బహ్రెయిన్కి చెందిన 30 ఏళ్ళ ముస్తఫా హసన్, మరో ఇద్దరు బోటులో చేపలు పడుతుండగా, వారి బోట్లో ఫ్యూయల్ అయిపోవడంతో అనుకోకుండా ఖతార్ జలాల్లోకి ప్రవేశించారు. వీరిని నార్త్ వెస్టర్న్ ప్రాంతంలో ఖతారీ కోస్ట్గార్డ్ టీమ్ అరెస్ట్ చేసినట్లు తెలియవస్తోంది. చేపలు పట్టేందుకోసం గత వారంలో వీరు బహ్రెయిన్లోని కోస్టల్ విలేజ్ ఆఫ్ అల్ దైర్ నుంచి వెళ్ళినట్లుగా బాధితుల బంధువులు పేర్కొన్నారు. మిగతా ఇద్దరు వ్యక్తుల్ని ఆసియాకి చెందినవారిగా గుర్తించారు. ఖతారీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ముందు అరెస్ట్ అయినవారిని ప్రవేశపెట్టి, అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి పంపించడం జరిగినట్లు సమాచారమ్.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







