ఎయిర్టెల్ సరికొత్త ఆఫర్..!
- December 25, 2017
మార్కెట్ లో 4G టెలికాం సేవల దిగ్గజం జియో సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు జియో దెబ్బకు దిగ్గజాలయిన కొన్ని టెల్కోలు దిగివచ్చిన సంగతి తెలిసిందే. అందులో ముఖ్యంగా ఐడియా ప్రధమ స్థానంలో ఉండగా రెండవ స్థానంలో భారతి ఎయిర్టెల్ కొనసాగుతోంది. ఇదిలావుంటే తాజాగా ఎయిర్టెల్ తన కస్టమర్లకు మరో శుభవార్త అందించింది. Rs 999 రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు 4GB 3G/4G డేటా ప్రతీ రోజు మరియు అన్లిమిటెడ్ లోకల్ ఎస్టీడీకాల్స్ లభిస్తాయి.. కానీ ఇది కేవలం ఒక్క ప్రీ పైడ్ యూజర్స్ కి మాత్రమే అందుబాటులో ఉంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







