ఎయిర్టెల్ సరికొత్త ఆఫర్..!
- December 25, 2017
మార్కెట్ లో 4G టెలికాం సేవల దిగ్గజం జియో సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు జియో దెబ్బకు దిగ్గజాలయిన కొన్ని టెల్కోలు దిగివచ్చిన సంగతి తెలిసిందే. అందులో ముఖ్యంగా ఐడియా ప్రధమ స్థానంలో ఉండగా రెండవ స్థానంలో భారతి ఎయిర్టెల్ కొనసాగుతోంది. ఇదిలావుంటే తాజాగా ఎయిర్టెల్ తన కస్టమర్లకు మరో శుభవార్త అందించింది. Rs 999 రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు 4GB 3G/4G డేటా ప్రతీ రోజు మరియు అన్లిమిటెడ్ లోకల్ ఎస్టీడీకాల్స్ లభిస్తాయి.. కానీ ఇది కేవలం ఒక్క ప్రీ పైడ్ యూజర్స్ కి మాత్రమే అందుబాటులో ఉంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







