అరుణ్ సాగర్ పురస్కారం అందుకోనున్న గోరటి వెంకన్న
- December 26, 2017
ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న అరుణ్ సాగర్ సాహితీ పురస్కారం అందుకోనున్నారు. 2017 ఏడాదికి గాను వెంకన్నను ఈ అవార్డ్ అందుకోవడానికి జ్యూరీ ఎంపిక చేసింది. జనవరి 2 అర్జున్ సాగర్ జయంతి సందర్భంగా తెలుగు యూనివర్సిటీలోని ఆడిటోరియమ్ లో వెంకన్న ను ఈ పురస్కారంతో సత్కరించనున్నారు. అరుణ్ సాగర్ ట్రస్ట్ నిర్వహణలో ఈ కార్యక్రమం జరగనున్నది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







