అరుణ్ సాగర్ పురస్కారం అందుకోనున్న గోరటి వెంకన్న
- December 26, 2017
ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న అరుణ్ సాగర్ సాహితీ పురస్కారం అందుకోనున్నారు. 2017 ఏడాదికి గాను వెంకన్నను ఈ అవార్డ్ అందుకోవడానికి జ్యూరీ ఎంపిక చేసింది. జనవరి 2 అర్జున్ సాగర్ జయంతి సందర్భంగా తెలుగు యూనివర్సిటీలోని ఆడిటోరియమ్ లో వెంకన్న ను ఈ పురస్కారంతో సత్కరించనున్నారు. అరుణ్ సాగర్ ట్రస్ట్ నిర్వహణలో ఈ కార్యక్రమం జరగనున్నది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







